National1st Aug 04:39 PMSunil Byrisetty1 min read
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రాలకు పన్నుల వాటా కింద అదనపు నిధుల విడుదల చేసింది. వీటిలో ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు విడుదలయ్యాయి. అత్యధికంగా
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రాలకు పన్నుల వాటా కింద అదనపు నిధుల విడుదల చేసింది. వీటిలో ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు విడుదలయ్యాయి. అత్యధికంగా యూపీకి రూ.19,208 కోట్లు, బీహార్కు రూ.10,845 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.1,09,019 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీపికబురు చెప్పింది. మూలధన, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ముందస్తుగా నిధులు విడుదల చేసింది.